రూ.6 కోట్ల నగదుతో అమ్మవారికి అలంకరణ (వీడియో)

65பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారు మహాలక్ష్మీగా దర్శనమిచ్చారు. నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేకంగా రూ.6,66,66,666.66 నోట్లతో అలంకరించారు. రూ.6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో మీరు కూడా చూసేయండి.

தொடர்புடைய செய்தி