హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి: భువనేశ్వర పీఠాధిపతులు

76பார்த்தது
హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి: భువనేశ్వర పీఠాధిపతులు
హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని భువనేశ్వర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇతర మతస్తులు హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు హిందువులుగా నటిస్తూ హిందూ దేవాలయాలపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி