నేటి నుంచి డీఎస్సీ సర్టిఫికెట్లు పరిశీలన

73பார்த்தது
నేటి నుంచి డీఎస్సీ సర్టిఫికెట్లు పరిశీలన
మంచిర్యాల జిల్లాలో డీఎస్సీ 2024 ఫలితాల్లో ఉత్తీర్ణులై 1: 3 వెరిఫికేషన్ కోసం ఎస్ఎంఎస్, ఈ మెయిల్ అందుకున్న అభ్యర్థులు ఈనెల 1 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని డీఈవో యాదయ్య సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్
సర్టిఫికెట్లతో పాటు రెండు జతల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారి సంతకంతో తీసుకుని కార్మెల్ హైస్కూల్ లో జరిగే వెరిఫికేషన్ కు రావాలని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி