నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా

52பார்த்தது
నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కస్తూరిబా పాఠశాలలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி