సన్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

70பார்த்தது
సన్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం సన్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు గోపాల్, శ్రావణ్ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో జంతు, ప్రజా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி