ఖానాపూర్: ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం.. రాగి తీగలు చోరీ

83பார்த்தது
ఖానాపూర్: ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం.. రాగి తీగలు చోరీ
ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గోదావరి నది శివారు పంటపొలాల్లోని 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పగులగొట్టారు. అందులోని రాగి కాయిల్స్, తీగలు, ఆయిల్ ను ఎత్తుకెళ్లారు. ఏఈ రాంసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி