మృతుడి కుటుంబానికి బరోసా

62பார்த்தது
మృతుడి కుటుంబానికి బరోసా
జన్నారం మండలం పోన్కల్ గ్రామ పంచాయతీ జువ్విగూడకు చెందిన తుకారాం గత అయిదు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా, శుక్రవారం బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ వారి ఇంటికి వెళ్లి, వారిని పరామర్శించి, నిత్యావసర సరుకులు అందించినారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி