పలు రైళ్ల రద్దుతో పండుగల వేళ ప్రయాణికులకు తిప్పలు

79பார்த்தது
పలు రైళ్ల రద్దుతో పండుగల వేళ ప్రయాణికులకు తిప్పలు
కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో బతుకమ్మ, దుర్గా నవరాత్రి, దసరా పండుగల నేపథ్యంలో మంచిర్యాల, కొమురంభీం జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.

தொடர்புடைய செய்தி