థర్మల్ పవర్ కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించాలి

84பார்த்தது
థర్మల్ పవర్ కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించాలి
సింగరేణి జైపూర్ లోని థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మికులకు రూ. పది వేల బోనస్ ప్రకటించాలని హెచ్ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ కోరారు. ఆయన జైపూర్ లో మాట్లాడుతూ, సింగరేణి సాధించిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி