ఎయిడ్స్ పై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన

83பார்த்தது
ఎయిడ్స్ పై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన
హెచ్ఐవి, ఎయిడ్స్ పై మంచిర్యాల జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉప వైద్యాధికారి అనిత తెలిపారు. ఐదు రోజుల పాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, మంచిర్యాలలో ఉదయం, సాయంత్రం ప్రతిరోజు కళాజాత బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దిశా కార్యక్రమంలో భాగంగా జన జాగృతి కళా జాత బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி