రిటైర్డ్ ఆర్మీ జవాన్ కు ఘన స్వాగతం

1073பார்த்தது
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ముండె బాలాజీ నాందేవ్ కు ఘన స్వాగతం లభించింది. 21 ఏళ్ల పాటు భారత ఆర్మీలో సేవలందించి రిటైరై స్వగ్రామం వచ్చిన సందర్భంగా శుక్రవారం గ్రామస్తులు, తోటి మిత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూలమాలలు వేసి శాలువాలు కప్పుతూ దారి పొడవునా భరత మాతకు అనుకూలంగా నినాదాలు చేస్తూ దేశభక్తి గీతాల మధ్య ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி