రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

65பார்த்தது
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
లక్షట్ పేట లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి రెజ్లింగ్ పోటీలు తలమడుగు మండలం సుంకిడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనూష, భవిష్య, శ్రీలత లు రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికయ్యారు. ఈనెల 3 నుండి నారాయణపేటలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు పిడిజి నాందేవ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు

தொடர்புடைய செய்தி