వైభవంగా రామాలయ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమాలు

70பார்த்தது
తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల నూతన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన శనివారం నాటికి 41 వ రోజు పూర్తయింది. ఈ సందర్భంగా వేద పండితులు విశాల్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ మధ్య సీతా రాముల ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలు ఉపలంచి పవన్, ఆగంటి రాజు సహకారంతో మహా అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. దింతో కప్పర్ల గ్రామంలో రామ నామ స్మరణతో మారో మ్రోగింది.

தொடர்புடைய செய்தி