తాండూర్ మండలంలో 6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులు

67பார்த்தது
తాండూర్ మండలంలో 6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులు
తాండూర్ మండలాన్ని నియోజకవర్గంలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. మండలానికి 6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మండల ప్రజలకు తాగునీరు ఎల్లంపల్లి నుంచి ఇవ్వడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி