పరస్పర సహకారంతో కేసులు పరిష్కరిద్దాం

67பார்த்தது
న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం సహకరించుకుని అత్యధిక కేసులు పరిష్కరించడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కే ప్రభాకర్ రావు సూచించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా స్ధానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అత్యధిక కేసులు పరిష్కారం చేయటానికి తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி