ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి

65பார்த்தது
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు తద్యమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లి, ద్వారకా నగర్ కాలనీలలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాయకులు రామ్ కుమార్, పవన్, స్వాగత్, అజీమ్, స్వరూప, తులసి, మమత, ఉన్నారు

தொடர்புடைய செய்தி