జ్యువెలరీ షోరూం ప్రారంభోత్స‌వంలో న‌టి హెబ్బా ప‌టేల్‌ (వీడియో)

81பார்த்தது
ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడులో సినీ నటి హెబ్బా ప‌టేల్‌ శనివారం సందడి చేశారు. కేఆర్ జ్యువెల‌రీ షోరూం ప్రారంభోత్స‌వంలో ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హెబ్బా ప‌టేల్‌ హాజరయ్యారు. ఆమె రాకతో ఆకివీడు ప‌రిస‌ర ప్రాంతాల్లో కోలాహ‌లం నెలకొంది. పదుల సంఖ్యలో అభిమానులు ఆమెను చూసేందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி