14 ఏళ్ళ బాలికపై యాసిడ్ దాడి (వీడియో)

568பார்த்தது
యూపీలోని అమ్రోహా జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రేమ్ పాల్(55), యోగేంద్ర (25) అనే ఇద్దరు యువకులు చిన్న వివాదం కారణంగా 14 ఏళ్ల బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. బాలిక శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி