టీమిండియాకు స్వల్ప లక్ష్యం (వీడియో)

57பார்த்தது
మహిళల టీ20 వరల్డ్ కప్ 2024లో బాగంగా నేడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించడంతో పాక్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్ (28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ లక్ష్యం 106 రన్స్.

தொடர்புடைய செய்தி