మూడేళ్ల బాలికపై ప్రైవేట్ పాఠశాల టీచర్ అత్యాచారం (వీడియో)

590பார்த்தது
భోపాల్‌లోని దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ళ బాలికపై.. కంప్యూటర్ టీచర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సోమవారం బాలిక తల్లి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో బాధిత బాలిక టీచర్ పై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పోక్సో కేసు కింద కాసిం రెహాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ కమీషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు.

தொடர்புடைய செய்தி