కవితపై కొత్తగా 200 పేజీల ఛార్జిషీట్

84பார்த்தது
కవితపై కొత్తగా 200 పేజీల ఛార్జిషీట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కొత్తగా 200 పేజీల ఛార్జిషీట్ దాఖలైంది. అంతకు ముందు దాఖలైన ఛార్జ్ షీట్ ఈ నెల 15 నాటికి కాల వ్యవధి ముగుస్తోన్నందున కొత్తగా ఛార్జ్ షీట్ పెట్టారు. ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను ఇందులో పొందుపరిచారు. 2022 నాటి గోవా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కవిత ప్రచార వ్యవహారాలు, దానికి అయ్యే ఖర్చును హ్యాండిల్ చేశారని ఈ ఛార్జిషీట్ లో ఈడీ అధికారులు పొందుపరిచారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி