తుపాకితో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్

585பார்த்தது
హైదరాబాద్‌లో తుపాకితో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ - ఉప్పరపల్లిలో బైకులపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி