వివాహేతర సంబంధం.. 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్

592பார்த்தது
వివాహేతర సంబంధం.. 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్
ఉత్తరప్రదేశ్‌లోని భాదోహిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ పారిపోయింది. బీజేపీ తరపున చైర్మన్ ఎన్నికకు పోటీ చేసిన ఓ బీజేపీ నాయకురాలిగా గుర్తించారు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 25 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. తనతో పాటు తన కొడుకును కూడా తీసుకుని పారిపోయింది. ఇంట్లో నుంచి రూ.2.5 కోట్ల విలువైన నగలు, నగదు తీసుకుని తన భార్య కానిస్టేబుల్‌తో కలిసి పారిపోయిందని భర్త ఆరోపించాడు.

தொடர்புடைய செய்தி