హిమాచల్ ప్రదేశ్‌లో గొంతులో బెలూన్ ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి

63பார்த்தது
హిమాచల్ ప్రదేశ్‌లో  గొంతులో బెలూన్ ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా నగరంలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గొంతులో బెలూన్ ఇరుక్కుపోవడం కారణంగా మృతి చెందాడు. బాలుడు నోటితో ఊదుతుండగా పేలిన బెలూన్ ఒక్కసారిగా అతడి గొంతులోకి వెళ్లింది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న బాలుడిని తోటి విద్యార్థులు, టీచర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. బెలూను తొలగించినప్పటికీ, పరిస్థితి విషమంగానే ఉండటంతో 2 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆ బాలుడు మరణించాడు.

தொடர்புடைய செய்தி