పిడుగుపాటుకు ఆరుగురు పిల్లలతో సహా 8 మంది మృతి (వీడియో)

1536பார்த்தது
ఛత్తీస్‌గఢ్‎లో పిడుగుపాటు తీవ్ర విషాదం నింపింది. రాజ్ నందన్‎గాన్ జిల్లాలో ఇవాళ కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி