టీకాంగ్రెస్ కు మద్దతిచ్చిన 3 పార్టీలు

57பார்த்தது
టీకాంగ్రెస్ కు మద్దతిచ్చిన 3 పార్టీలు
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి 3 పార్టీలు మద్దతు పలికాయి. CPM, CPI పార్టీలతో పాటు TJS పార్టీ కూడా హస్తానికి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రో.కోదండరాం మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி