శ్రీవారి దర్శనానికి 12 గంటలు

66பார்த்தது
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
AP: తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం స్వామిని 66,327 మంది దర్శించుకోగా.. 24,784 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி