Jul 12, 2024, 13:07 IST/కరీంనగర్
కరీంనగర్
సౌర శక్తిని వినియోగించుకోవాలి
Jul 12, 2024, 13:07 IST
అడవులు అంతరించి పోవడం, మనం ఉపయోగించే ఇందనాల వల్ల వాతావరణ కాలుష్యము పెరిగిపోవడం ప్రపంచ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు
బదులు ప్రతి ఒక్కరూ సౌర శక్తిని వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోగలమని సైక్లిస్ట్ పంకజ్ మెహ్ల సైకిల్ ద్వారా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఆయన శుక్రవారం కరీంనగర్ పట్టణానికి చేరుకున్నారు.