May 14, 2024, 17:05 IST/మంథని
మంథని
ఓసిపి- 3ని సందర్శించిన డైరెక్టర్
May 14, 2024, 17:05 IST
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జీ- 2 ఏరియా ఓసిపి- 3ని సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ & పా ఎన్ వికే శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఓసిపి- 3లో గుత్తేదారు పనులు నిర్వహిస్తున్న ఆర్వీఆర్ కంపనీకి కేటాయించిన ఓవర్ బర్డన్ పనులను పరిశీలించి ఓబీ ఉత్పత్తి మెరుగు కోసం చేపట్టాల్సిన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, గని మేనేజర్ రమేష్, సర్వే అధికారి నర్సింగ రావ్ ఉన్నారు.