విజయనగరం ఉత్సవాలు ప్రారంభం

67பார்த்தது
విజయనగరం ఉత్సవాలు ప్రారంభం
విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత పట్టణంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి భారీగా ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న గాలిలో బెలూన్లు విడిచిపెట్టారు.

தொடர்புடைய செய்தி