విశాఖకు ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: మంత్రి లోకేశ్

66பார்த்தது
విశాఖకు ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: మంత్రి లోకేశ్
విశాఖకు ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమాశంలో లోకేశ్ మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో ఆక్వాపోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయన్నారు. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులుు ప్రారంభిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி