వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం!

79பார்த்தது
వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం!
కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పనుంది. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారికి రూ.10 వేల గౌరవ వేతనంపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. వారికి అందాల్సిన 4 నెలల జీతం కూడా ఒకేసారి అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி