విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

70பார்த்தது
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం గాజువాక నుంచి అగనంపూడి వరకు 10 కి.మీ. మేర భారీ మానవహారం నిర్వహించారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగించాలని నినాదాలు చేశారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி