ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి

64பார்த்தது
ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులు ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி