కలెక్టర్ కు ఐదు లక్షల చెక్కును అందించిన మాగుంట

60பார்த்தது
కలెక్టర్ కు ఐదు లక్షల చెక్కును అందించిన మాగుంట
విజయవాడ వరద భాదితుల సహాయార్థం నెల్లూరు లోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చిన్న కుమారుడు మాగుంట నిఖిల్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఐదు లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు. తమ వంతు సహాయంగా ఈ నగదును అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி