పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసైనికుల రక్తదానం

50பார்த்தது
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసైనికుల రక్తదానం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జనసేన నేత కిషోర్ గునుకుల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி