బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు (వీడియో)

60பார்த்தது
బెజవాడ వాసులను బుడమేరు ముంపు ప్రచారం పరుగులు పెట్టించింది. బురమేరకు గండ్లు పడ్డాయని, కాసేపట్లో మళ్లీ ఇళ్లలోకి వరద నీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇదంతా ఫేక్ ప్రచారమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మేక్ ద్వారా అనౌన్స్‌మెంట్ చేశారు.

தொடர்புடைய செய்தி