వరద బాధితుల సహాయార్ధం రూ. 72,500 పాకెట్‌ మనీని వైఎస్ జగన్‌‌కు అందజేసిన బాలిక

62பார்த்தது
వరద బాధితుల సహాయార్ధం రూ. 72,500 పాకెట్‌ మనీని వైఎస్ జగన్‌‌కు అందజేసిన బాలిక
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌‌ను వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి తన పాకెట్‌ మనీ నగదు రూ. 72,500 అందజేసింది పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక. తన బాబాయి జి.ప్రణీత్‌కుమార్‌తో కలిసి వచ్చి వర్ణిక ఈ నగదు సాయం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారిని జగన్ అభినందించారు.

தொடர்புடைய செய்தி