TDP కార్యాలయంలో ప్రజావేదిక

75பார்த்தது
TDP కార్యాలయంలో ప్రజావేదిక
AP : TDP అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని NTR భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు TDP కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు వెల్లడించారు. ఈ నెల15 నుంచి 31వ తేదీ వరకు ప్రజావేదిక కార్యక్రమం జరగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరిస్తారన్నారు.

தொடர்புடைய செய்தி