ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం

632பார்த்தது
ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం
పర్చూరు పరిధిలోని బొడవాడ, చిన్ననందిపాడు పరిధిలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివసరావు, మాజీ మంత్రి దేవినేని నివార్ తుఫాను ప్రభావంవల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు. నివార్ తుఫాన్ రైతులకు భరోసా కల్పించే సమయం వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారులకు లేదా అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియా సమక్షంలో ప్రశ్నించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி