11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్, రూ. 13900 స్వాధీనం

80பார்த்தது
11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్, రూ. 13900 స్వాధీనం
పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెం గ్రామ శివార్లలో నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై మాల్యాద్రి గురువారం తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి ఆరుగురు జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3900 రూపాయల నగదును స్వాధీనం పరుచుకున్నారు. అలాగే బుధవారం రాత్రి చెన్నుంబొట్ల అగ్రహారం లో మరో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసి పదివేల రూపాయల నగదు స్వాధీనపరచుకున్నట్లు ఎస్సై చెప్పారు.

தொடர்புடைய செய்தி