పర్చూరు నియోజకవర్గంలో నివార్ తుఫాను ప్రభావం....

1326பார்த்தது
చాలా దారుణం ప్రకృతి కన్నెర్ర చేసింది. ఎన్నో ఆశలు మధ్య ఈ సంవత్సరం రైతు సేద్యం మొదలుపెట్టాడు. అలాంటిది ప్రకృతి కన్నెర్రతో మొత్తం రైతుల ఆర్థిక స్థితిగతులన్నీ కూడా కాకా వికలమయ్యాయి. ప్రభుత్వం కూడా రైతులను ఉదారంగా ఆదుకోవాలి. రైతుకి ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా అండగా ఉండవలసిన సమయం ఇది. అన్నదాతకు ఆసరా కల్పించే బాధ్యతను ప్రభుత్వం విధిగా తీసుకొని న్యాయం చేయాలి. రైతులందరికీ న్యాయం చేయాలి అని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలియజేసారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி