ప్రకాశం: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా- ఎంపీ

77பார்த்தது
ప్రకాశం: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా- ఎంపీ
ప్రకాశం జిల్లా అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో స్వర్ణాంధ్ర - 2047 విజన్ రూపకల్పనలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ లో భాగంగా జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న విషయంపై ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సిఎస్ఆర్ నిధులను సక్రమంగా వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி