ఒంగోలు: ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి ప్రదర్శన

68பார்த்தது
ఒంగోలు నగరంలోని కేశవ స్వామి పేటలో వెలసి ఉన్న ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి దసరా మహోత్సవంలో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చిన్నారులచే చేపించిన కూచిపూడి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி