ఒంగోలు: రెండు కి. మీ మేరా భారీగా ట్రాఫిక్ జామ్

84பார்த்தது
త్రోవగుంట వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నవరాత్రులు సందర్భంగా ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను చీరాల, బాపట్ల మీదుగా దారి మళ్లించే క్రమంలో వాహనాల రద్దీ ఎక్కువైందని ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు రోజు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி