ఒంగోలు: ఈనెల 8న జాబ్ మేళా నిర్వహణ

69பார்த்தது
ఒంగోలు: ఈనెల 8న జాబ్ మేళా నిర్వహణ
ఒంగోలు నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటిఐ కళాశాలలో మినీ జాబ్ మేళా ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి రవితేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐ, డిప్లమో, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி