బీమా పాలసీ పత్రాలను అందించిన ఒంగోలు ఎంపీ

73பார்த்தது
బీమా పాలసీ పత్రాలను అందించిన ఒంగోలు ఎంపీ
ఒంగోలు నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి యాక్సిడెంట్ బీమా పాలసీ పత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி