అసంబ్లీలో మార్షల్స్ అరాచకం...

767பார்த்தது
శాసనసభ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఆధ్వర్యంలో భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన రైతులు పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారిని అసెంబ్లీ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు పంపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி