ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

840பார்த்தது
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు
మార్కాపురం ఎస్ వి కే పీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం పిచ్చి మొక్కలు తొలగించి, పరిసరాలను శుబ్రపరిచారు. నీడనిచ్చే చెట్లకు పాదులను చేసి నీళ్లు పోశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి దీప, కళాశాల సూపరింటెండెంట్ చల్లా రవి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు మిర్యాల నాసరయ్య, పొన్నెబోయిన ఆవులయ్య, అధ్యాపకులు కె వి యస్ శాస్త్రి, ఏనుగుల రవికుమార్, బొటుకు ఎల్లారావు ఇతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி