మార్కాపురం: పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

71பார்த்தது
మార్కాపురం: పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మార్కాపురం మండలంలోని రాయవరం, కోల భీమునిపాడు, పెద్ద నాగులవరం, బోడపాడు గ్రామాలలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించారు. రూ. 90 కోట్లతో గ్రామీణ ప్రాంతాలలో నిర్మించే సిమెంట్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. 2029 కల్లా గ్రామీణ ప్రాంతాలలో సిమెంటు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దామన్నారు.

தொடர்புடைய செய்தி